Tuesday, January 26, 2010

MEDARAM Warangal Sammakka Saralamma Gadde 23 Jan 2010 Magha masam



On Saturday 23 Jan 2010 I started from Hyderabad to see Madaram.  Took Bus to Hanumakonda Super Luxury at (;45 am.  Reached Hanumakonda at 1: 15 PM.  Took special bus from the nearby Hayagriva Grounds (1 Km from busstand of Hanumakonda) at 2PM.  At Mulugu he stopped.  After that we rent up to Tadwayi.  on the left side of the main road Madaram 14 kms board is seen.  Stretches of fores areas and moderate size villages are seen on the way.  The socalled Koya gudem strucutres are not evident.  I think they have all become aware of the modern villages.
I reached at 5:30 PM Madaram.  Public rushed into the bus as they want to return to Hanumakonda.  There are no hotels or any such convenienecs around.  This made me think that Ishould come back quickly.  So, in 5 minutes I reached the spot where the arrangement s are being made for the visit of lakhs of devotees in the next week.  The sammakka Gadde, arakka gadde are alike and the photo above is the sarakka gadde.  It has the 3 in chi dia small tree trunk and a metal beam of 6 feet height and the whole thing is called Gadde.  When Kumkuma Bharine is brought on Magha Poornima day that is on   26th or 27th Jan 2010 ( this will be done by CM Rosaiah Garu) then the Jathara will start officially.  I came back after half hour.  I had usual Coconut offering made. But, I have seen many offering the Bellam (Bangaram is the name given to this Bellam prasadam).  Each small size bucket shape Bellam weighs around 20 KG.  Out of the Offerings some watchman / security person is kind enough to give some small pieces to the devotees.  I also took Bangaram Prasadam and prayed to the Godess to give health wealth and prosperity to my children and to bless my daughter with happy married life and a intelligent son.  Prayed that my daughter and the child to be born be blessed with good health.

I returned to the bus stand and took a bus to Hanumakonda. I reached Hanumakonda by 8:45 PM.  I tried to see the Veyyistambhala gudi.  The temple is closed by 8PM.  So, I decided to stay back in a hotel and then, see the temple next day morning.  The temple is open from 6 am to 8pm.  The Rudrabhishekam and Pooja are posted in the previous post.

How I got interested in Medaram Jathara : In 2008 February during one of my weekend visits to see my ailing mother, I met Ande Uma Maheswara rao,  my cousin brother,  who have just returned from Medaram Jatara.  
They also told me that only once it 2 years this jatara wil be held.  Otherwise it is a jungle type area no population or facilties exist in the area.  So, I was told it will be better if we can go only around the Jatara period. So, as I saw the news that Medaram Jatara will start now, I visited the Medaram temple a few days in advance and to avoid the rush in the actual Jatara time.  I went on Saturday but, I don't have necessary travel information I was just left with 30 minutes time to see the Medaram temple.  

9 comments:

  1. Thanks for the information!!
    may god bless you and your family!!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. 1. సమ్మక్క సారక్క జాతర(Sammakka Sarakka Jatara-2012) సమ్మక్క సారక్క జాతర:- అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.
    *వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. *సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .
    *మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .
    1. ఎవరీ సమ్మక్క-సారక్కలు ?
    *12వ శతాభ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాసను' పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాస పై దండెత్తేడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాత వాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు 'పగిడిద్దరాజు' కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టక పోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం. కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాప రుద్రుడు అతడిని అణచి వేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
    *సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ చేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.
    *ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కుంటున్నారు.
    *జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న అశేష జనావళికి స్వాగతం-సుస్వాగతం
    పసుపు కుంకుమ మహా మహిమ
    ప్రణవమయమైన ప్రక్రుతి అంతరాలల్లో సత్వ,రజ,తమో గుణరూప రహస్యమెరిగి జన్మ ,ఔషధ ,మంత్ర ,తపస్సు ,సమాధి -సిద్దులు కలిగిన "వనదేవతా శ్రీ సమ్మక్కదేవీ" రక్తపు ధారతలతోనే యుద్దభూమి నుండి చిలుకల గుట్టపైన ఒక పుట్ట దగ్గర అదృశ్యమై! కైవల్య మార్గమునకు మనకందించిన అద్భుతవనమూలికల యుక్త పసుపు-కుంకుమలు గల భరణే పవిత్రమైనది. ప్రకృతిలో సహజంగా ఉండే విశ్వమయ ప్రాణశక్తి (cosmic power )తో కూడిన ఒక ఓషధ దుంప పసుపు(turmeric) ఈ పసుపు లో పట్టిక నిమ్మరసం కలసినచో స్వచ్చమైన కుంకుమ తయారవుతుంది.
    పసుపు కుంకుమ భరణిల(bharani)ల నిర్మాణ సంకల్పము
    కలియుగములో సర్వ మానవాళికి కైవల్య(మోక్ష)మార్గమునందించుటకు "వనదేవతలయన శ్రీసమ్మక్కసారక్క"లను, ౨౪ సంవత్సరములపాటు కఠిన తపస్సుతో పూజించి, సాక్షాత్తుగా దర్శించి, మూల మంత్రంజపిస్తూ దేవిజ్ఞాన రహస్యాలనుపొంది, సకల సంకల్ప శక్తితో కూడిన, 'ఆచార్య-ఆదివాసీగారు' పూజించిన అద్భుత వన మూలికలు-పసుపు కుంకుమలను పంచలోహముతో నిర్మించిన గుండ్రని పెరిమేడ్ ఆకారం గల భరణి లో స్థాపించి మనకు అందించే మొదటి రహస్యం! కావున ఆభరణి లో శక్తి రూపం లో నున్న పసుపు కుంకుమలు మనము ఆరాదించే సమ్మక్క సారక్కలు. కావున వీటిని ధరించే వారికీ అన్ని రకాల విఘ్నములు తొలిగి ఆయురారోగ్య ఐశ్వర్య ములతో ఇహపర సుఖములు ప్రాప్తించును.
    మన కర్తవ్యం-(మాఘపూర్ణిమ)
    "వనదేవతలయన శ్రీ సమ్మక్క సారక్క"లను ప్రసన్నం చేసుకొనుటకు ఈ అద్భుత వనములికల యుక్త భరణిలను పొంది! మన జీవన విధానాన్ని చక్కని బాటలో పయనింపజేసుకొనుటకు సమస్యల పరిష్కారము కొరకు సుఖః శాంతులు నింపు కొనుటకు సంపుర్ణమైన భక్తీ విశ్వాసములతో మన ఇంట్లో నిత్య పూజ గదిలో శాశ్వతంగా ఉండేలా ప్రయత్నిచడం మన కర్తవ్యము.
    అద్భుత వన మూలీకలయుక్త పసుపు&కుంకుమ పంచలోహా భరణిల వలన లాభాలు :-
    ౧.మానవులలో నెగెటివ్ ఆలోచనలు,ఆత్మవిశ్వాసరాహిత్యం,తరుగుచున్న జ్ఞాపకశక్తి,పెరుగుచున్న ఒత్తిడుల నుండి -> అద్భుత మైన తెలివి తేటలతో పోటి ప్రపంచం లోకి దూసుకు పోవడం కొరకు ప్రేరేపిస్తాయి.
    ౨.ఎదిగిపోతున్న రోగాలు,తరిగిపోతున్న ఆయుస్సు,కల్తీ మందులు,ఖరీదైన వైద్యం,వీటికి తోడూ సైడ్ ఎఫేక్టుల నుండి -> మనసుకు,శరీరానికి,శాంతి కలిగి మనషిని ఆరోగ్యంగా జీవించేలా చేస్తాయి.
    ౩.తల్లి-తండ్రుల,పిల్లల మద్య అంతరాలు,అత్తా-కోడండ్ల మద్య కలహాలు,భార్య-భర్తల మధ్య అపార్తాలు తొలిగి ->కోరికలన్నీ నెరవేరి సుఖానందాలతో కూలుతున్నా కుటుంబాలు నిలద్రోక్కుకుంటాయి.
    ౪. ఆదాయం లేని పేదలు, అన్ని ఉన్నా అల్లాడే ధనికులు,ఈ అవకతవకల నుండి->తట్టుకొని ఆర్ధిక వ్యాపారంలో శుభ-లాభాలు సర్వం సిద్ధించి కొద్ది సమయంలోనే ఎదిగి గొప్పవారుగా తయారయ్యెదరు.
    ౫. శత్రువు దురాలోచనలతో, స్వార్థచింతనతో, సంకుచిత భావములతో, దుర్మార్గపుపనులతో యంత్ర, తంత్ర, మంత్ర, మూలికాప్రయోగ, జంతుకాంతశక్తి, పొంది చేతబడి చేసిన ఈ పసుపు&కుంకుమలను ధరించడం వలన కణాలు కణజలాలు 72 కోట్ల 72 లక్షల ౧౦ వేల 2 వందల ఒక్క నాడులలో చేతనం కలిగి అవయవాలు గొప్పస్తాయిలో పనిచేసే సామర్థ్యం పొందుతాయి.
    నా నమ్మకము :- ఆదివాసుల సాంగత్యం ప్రగతికి నాంది!
    దైవాన్నిసర్వవ్యాపకునిగా చూసేవారు తప్పులు చేయక అందరితో మంచి వ్యవహారాలే నడిపెదరు, పూజ, ఉపాసన, ధ్యానం,ప్రార్థన,కీర్తన,మంత్ర శాస్త్రం (science of sounds) జపం మున్నగు మనోవైజ్ఞానిక క్రియలు మనసులో దాగి ఉన్న అనేక చెడు సంస్కారాలను తొలగించి మంచి సంస్కారములను ప్రేరేపిస్తాయి. కావున ఈ లోకంలో సుఖ స్వాస్థ్యమయ జీవనానికి ఆచార్య-ఆదివాసీ ప్రతిపాదిత ధర్మాలోచనలను సమాజంలో మేలుకొల్పి అనేక మంది ఆసరాతో ఆ దైవకార్యాన్ని పూర్తీ చేయాలి.కావున మనం ఈ పసుపు&కుంకుమల కొరకు ఖర్చు చేసే ధనం సాముహిక సత్వ గుణాలను వృద్ది చేయుటకు తోడ్పడుతుంది.ఇట్టి రహస్యం నేటి ప్రజలలో ఊహాకందని ఆశ్చర్యకరమైన అద్భుతనిజము.
    Note:-ఒక్క అవకాశం చాలు ఎదగడానికి! లేకుంటే జీవితాంతం చింతించాల్సి వస్తుంది.
    J.S.ENTERPRISES- Hyd
    Contact us:9 4 4 1 2 0 1 4 2 3
    Email:Jsenterprises2012@gmail.com
    www.Jsenterprises.co.in

    ReplyDelete